హైదరాబాద్కు చెందిన ఎక్స్ఎల్ టెలికాం కంపెనీ రూ. 65.7 కోట్లు విలువచేసే రెండు ఎగుమతి ఆర్డర్లను సొంతం చేసుకుంది. ఇందులో భాగంగా యూరోపియన్ మార్కెట్కు సోలార్ ప్యానెల్స్ను ఎక్స్ఎల్ టెలికాం సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్డరులో మార్కెట్లో కంపెనీ షేర్ల విలువలు 3.3శాతం పెరిగి రూ. 32.85 వద్ద కొనసాగుతున్నాయి....
ఎక్స్ఎల్ టెలికాంకు 65.7 కోట్ల ఎగుమతి ఆర్డర్లు!